సత్తెనపల్లిలో యూత్కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం పోలీసులతో ఇబ్బంది పెడుతుందని ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపితే పోలీసుల బూట్లతో తొక్కిస్తారా ... కాంగ్రెస్ కార్యకర్తలను గొంతు పిసికి చంపాలని చూస్తున్నారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ గూండాలను పక్కనపెట్టుకొని మరీ దాడులు చేయిస్తారా... మీరు పోలీసులా... వైసీపీ కిరాయి మనుషులా... ఏపీ పోలీసులు కండావా లేని వైసీపీ కార్యకర్తలుగా మారారన్నారు. ప్రజలను ఇష్టారాజ్యంగా కొట్టే హక్కు ఎవరిచ్చారంటూ..సత్తెనపల్లి ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలి. విచక్షణారహితంగా కొట్టిన పోలీసు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
పోలీసులా.. వైసీపీ గూండాలా : షర్మిల
- ఆంధ్రప్రదేశ్
- February 16, 2024
మరిన్ని వార్తలు
-
Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
-
Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
-
తిరుపతి తొక్కిసలాట : ఎస్పీ బదిలీ, డీఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
-
పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి.. కలెక్టర్, టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.