ఆంధ్రప్రదేశ్
పోలీసుల తప్పిదం : కారుకు నో హెల్మెట్ జరిమానా
శ్రీకాళహస్తి : పోలీసులు పప్పులో కాలేశారు. కారుకు నో హెల్మెట్ జరిమానా వేశారు. తర్వాత తప్పుదిద్దుకున్న పోలీసులు..ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్ సైట్ ను
Read Moreవైసీపీలోకి వలసలు: ఆమంచి, అవంతి, నెక్ట్స్ రవీంద్ర బాబు
అమరావతి: సార్వత్రిక ఎన్నికల ముంగిట ఏపీలో అధికార పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసగా పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ప్
Read MoreDSC – 1998 క్వాలిఫైడ్స్ కు శుభవార్త
అమరావతి: ఏపీ ప్రభుత్వం డీఎస్సీ – 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. 1998లో DSCలో క్వాలిఫైడ్ అయిన 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్
Read Moreచంద్రబాబు ఢిల్లీ దీక్ష ఖర్చు పై AP కేబినెట్ లో చర్చ
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలో చేసిన ధర్మపోరాట దీక్షపై దుష్ప్రచారం జరుగుతోందని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.10 కోట
Read Moreపలాసలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పలాస రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పగా.. ప్రాణ, ఆస్తి నష్ట
Read Moreఅన్నదాత సుఖీభవ: ప్రతి రైతుకు రూ.10 వేలు
ఏపీలో రైతు బంధు తరహా స్కీం ఆ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం అమరావతి: ఏపీలో రైతు బంధు తరహా పథకం అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవ్యాంధ్రలోని రైతు
Read Moreఏ రాష్ట్రం కేసు ఆ రాష్ట్రానికే: హైకోర్టు
ఉమ్మడి హైకోర్టులో ఉన్న ధిక్కార,అప్పీల్,రివ్యూ పిటిషన్లపై స్పష్టత ఉమ్మడి హైకోర్టులో దాఖలైన కేసుల్లో .. ఏ రాష్ట్రానికి చెందిన కేసు ను ఆ రాష్ట్రమే విచా
Read Moreఘోర ప్రమాదం: బైక్ ను లారీ ఢీకొట్టి 3 కి.మీ. ఈడ్చుకెళ్లింది
విశాఖ : ఎస్ రాయవరం మండలం ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై ట్రిపుల్ రైడ్ చేస్తూ.. రోడ్డు దాటుతున్న ముగ్గురిని… ఓ లారీ ఢీకొట్టింది. ఈ
Read Moreచిన్నారిని చంపి రక్తం తాగిన మేనత్త
తమ్ముని కూతురిని చంపి రక్తం తాగింది ఓ మేనత్త. ఈ ఘటన విశాఖ మన్యంలోని లకేయుపుట్టులో జరిగింది. వసంతాల రస్మో అనే మహిళ గత సంవత్సరం నుండి భర్తకు దూరంగా తమ్మ
Read More15న ఏపీ DSC- 2018 మెరిట్ లిస్ట్
విజయవాడ ఈనెల 15న DSC-2018 మెరిట్ లిస్టు విడుదల కానున్నట్లు తెలిపారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. మెరిట్ లిస్టు ఆధారంగా నియామకాలు చేపడతామన్నారు. మా
Read Moreతిరుమలలో రథసప్తమి వేడుకలు
తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఇవాళ (మంగళవారం) రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు.
Read Moreపవన్ కల్యాణ్ అడ్వైజర్ గా తమిళనాడు మాజీ సీఎస్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ అడ్వైజర్ గా, తమిళ నాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీ పి.రామ్మోహన్ రావు నియమితులయ్యారు. సో
Read Moreజగన్ ఫైర్: యువతకు వాచ్ మెన్, స్వీపర్ ఉద్యోగాలా?
అనంతపురం: వాచ్మెన్, స్వీపర్లకే నిరుద్యోగ యువతను పరిమితం చేయడం దుర్మార్గమని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మో
Read More











