ఆంధ్రప్రదేశ్

పదో తరగతి ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య

తొందరపాటు నిర్ణయం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అందరినీ కలచివేస్తుంది. పదవ తరగతిలో ఫెయిల్ అయ్యిందని కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్య

Read More

ప్రజారాజ్యం కంటే జనసేనకు తక్కువ సీట్లు: లగడపాటి

ఏపీలో హంగ్ వచ్చే అవకాశం లేదని స్పష్టమైన మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పడబోతుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్  అన్నారు.  ఏపీలో సైకిల్, తెలంగాణలో కారు హవా క

Read More

టీఆర్​ఎస్​ వచ్చినా స్వాగతిస్తం : చంద్రబాబు

కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్​ చంద్రబాబు నాయుడు తెలిపారు. కాషాయ పార్టీని వ్యతిరేకించే ఏ

Read More

బీజేపీకి వ్యతిరేకంగా ఎవరొచ్చినా కలిసి పోతాం: చంద్రబాబు

బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకుని వెళ్తామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రగిరిలో రీ పోలింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యా

Read More

CEC సునీల్ అరోరాను కలిసిన చంద్రబాబు

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరాను కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రగిరిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం

Read More

పైసా పంచలేదు.. చుక్క మందు పోయలేదు : లక్ష్మినారాయణ

మనీ, మద్యం లేకుండా ప్రజా రాజకీయాలు ఎలా చేయాలో జనసేన చేసి చూపించిందన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మినారాయణ. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం ఖచ్

Read More

చంద్రగిరి రీపోలింగ్ పై ఆరోపణలు ఖండించిన ఏపీ సీఎస్‌

చంద్రగిరిలో ఏడు గ్రామాల్లో ఎస్‌సిలు ఓట్లు వేయలేదని ఫిర్యాదు వచ్చిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్‌) ఎల్‌వి సుబ్రహ్మణ్యం అన్నారు. అందరూ ఓట్లు వేస

Read More

కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్న చంద్రబాబు

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు  నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలన్నింటినీ ఏకం చేసే పనిలో మరో అరగంటలో చంద్రబాబు ఢిల్లీకి బయ

Read More

ఏజెంట్ మోసం : మలేషియాలో బంధీలైన విశాఖ యువకులు

వైజాగ్ : ట్రావెల్‌ ఏజెంట్‌ మోసంతో బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లి అక్కడ బంధీలయ్యారు విశాఖ యువకులు. తినడానికి తిండిలేక, స్వదేశానికి రావడానికి డబ్బుల్లే

Read More

జెండా కోసం ఇల్లు అమ్మేశాడు

ఎలాంటి కుట్టు,అతుకు లేకుండా నేసి రికార్డు తాను తయారు చేసిన జెండా ఎర్రకోటపై ఎగరాలని సంకల్పం మగ్గంపై జాతీయ జెండా నేసిన నేత కార్మికుడు ఆంధ్రప్రదేశ్‌‌కు

Read More

రాజమండ్రిలో నిలిచిపోయిన ఏపీ ఎక్స్ ప్రెస్

విశాఖ నుంచి ఢిల్లీ బయల్దేరిన  ఏపీ ఎక్స్ ప్రెస్ రాజమండ్రి స్టేషన్లో  గంటన్నర సేపు ఆగిపోయింది. ఏసీ పని చేయడం లేదని ప్రయాణికులు ఆందోళన చేశారు. ఏసీ ఆగిపోవ

Read More

సముద్రపు ఒడ్డున సెల్ఫీకి డాక్టర్ బలి : కృష్ణా జిల్లాలో విషాదం

గోవా బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా కెరటాల్లో కొట్టుకుపోయిన వైద్యురాలు రమ్యకృష్ణ  డెడ్ బాడీని కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ఆమె నివాసానికి తీసుకువచ్చారు.

Read More

ముగిసిన శ్రీ పద్మావతి, శ్రీనివాసుల పరిణయోత్సవాలు

తిరుమలలో శ్రీ పద్మావతి, శ్రీనివాసుల పరిణయోత్సవాలు వైభవంగా ముగిశాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంల

Read More