ఆంధ్రప్రదేశ్
ఏంటి గోవిందా ఏం జరుగుతుంది : ప్రముఖ హోటల్స్ లో శ్రీనివాస లడ్డూ పేరుతో అమ్మకాలు
తిరుమల.. తిరుమల వెంకన్న.. తిరుమల శ్రీవారు.. కలియుగంలో ప్రత్యక్ష దేవుడు.. అతని ప్రసాదం లడ్డూ.. తిరుమల లడ్డూ.. శ్రీవారి లడ్డూ.. శ్రీనివాసుని లడ్డూ.. ఇది
Read Moreరూ. 40 కోట్ల మోసం వెలుగులోకి.. తిరుమల డైరీ ట్రెజరీ మేనేజర్ ఆత్మహత్య..
రూ. 40 కోట్ల మోసం వెలుగులోకి రావడంతో తిరుమల డైరీ ట్రెజరీ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన బాలినేనికి నవీన్ చెన్నైలోని మాధ
Read Moreఎక్కువమంది పిల్లల్ని కంటేనే నిజమైన దేశభక్తి: సీఎం చంద్రబాబు
జనాభా నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. అప్పట్లో జనాభా నియంత్రణను ప్రోత్సహించి నష్టపోయామని.. ఇప్పుడు జనాభా పెరుగుదల కోసం అందరు కృషి చేయ
Read Moreతిరుమల: టీటీడీలో దళారీల దందా.. టీటీడీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేరుతో టికెట్ల మోసం..
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో జరుగుతున్న మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. అమాయక భక్తులను నిలువునా దోచుకుంటున్నారు కేటుగాళ్లు. తాజా
Read Moreకాకినాడ జీజీహెచ్ కేస్: మెడికల్ విద్యార్థినిలను వేధించిన వారిపై చర్యలు తీసుకుంటాం
కాకినాడ జీజీహెచ్మెడికల్ స్టూడెంట్స్పై వేధింపుల కేసు విషయాన్ని సీఎం చంద్రబాబు ఆరాతీశారు. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారుల నివేదికను చంద్రబాబు
Read Moreవరద జలాలా.. మిగులు జలాలా.. బనకచర్లపై ఏపీ క్లారిటీ ఇవ్వట్లేదు.. సీడబ్ల్యూసీకి గోదావరి బోర్డు లేఖ
వరద, మిగులు జలాల లెక్క తేల్చేందుకు స్టడీ చేయించాలి పీబీ లింక్ ప్రాజెక్ట్.. టీఏసీ అనుమతులకు విరుద్ధం కేవలం పోలవరం ప్రాజెక్టుకే టీఏస
Read Moreఏపీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు..
ఏపీ లిక్కర్ కేసులో దూకుడు పెంచింది సిట్. ఈ కేసులో విచారణ ముమ్మరంగా జరుపుతున్న సిట్ వైసీపీ కీలక నేతల ప్రమేయంపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయస
Read Moreతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు : ఏర్పాట్లపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై గురువ
Read Moreపుట్టపర్తి: కొత్త చెరువు స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ... పాఠాలు చెప్పిన సీఎం చంద్రబాబు
పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ స్కూల్ లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విద్
Read Moreకేసీఆర్ పాలనలోనే నీటి వాటాలో తెలంగాణ అన్యాయం : మంత్రి ఉత్తమ్ కుమార్
కేసీఆర్ పాలనలోనే నీటివాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జులై 9న ప్రగతి భవన్ లో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్
Read Moreజగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తత
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. బంగారుపాళ్యం సమీపంలో జగన్ రోడ్ షో నిర్వహించగా.. వైసీపీ నేత, పలమనేరు మాజ
Read MoreAI దోమల డాక్టర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సరికొత్త ప్లాన్.. వ్యాధులకు గుడ్బై!
వర్షాకాలంలో చాల మంది ఇళ్లలో జ్వరాలు, వైరల్ వ్యాధులతో బాధపడుతుంటారు. అయితే ఈ వ్యాధులు ఎక్కువగా దోమల వల్లే వ్యాపిస్తుంటాయి. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధు
Read Moreశ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ.. 4 గేట్లు ఓపెన్..
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మంగళవారం తెరుచుకున్నాయి. నాలుగు రోజులుగా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టు ఫుల్కెపాసిటీకి చేరు
Read More












