ఆంధ్రప్రదేశ్

బనకచర్ల నీళ్ల కుట్ర..ఎస్ఆర్ బీసీ లైనింగ్ పనులతో తెలంగాణ నీటి వాటా దోపిడి

గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్​ పేరుతో ఏపీ మరో కుట్రకు తెరలేపుతున్నది. పోలవరం నుంచి రోజూ 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసుకుని బనకచర్ల హెడ్​ రెగ్యులేటర్

Read More

తిరుపతిలో ప్రమాదం.. హోటల్‌లో కూలిన సీలింగ్..

 ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో అర్థరాత్రి ప్రమాదం జరిగింది. నగరంలోని మినర్వా గ్రాండ్‌ హోటల్‌లోని గది నంబర్‌ 314లో   సీలింగ్ ఒక్కసారి

Read More

ఇక బనకచర్ల విస్తరణే!..రోజుకు 18 టీఎంసీలు మళ్లించుకునేలా ఏపీ ప్లాన్​

బనకచర్ల హెడ్​ రెగ్యులేటర్​ విస్తరణకు 2005లోనే 305 జీవో జీబీ లింక్​ పేరుతో పాత జీవో దుమ్ము దులుపుతున్న ఏపీ సర్కారు ఇప్పటికే శ్రీశైలం రైట్ మెయిన్

Read More

పోసానికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన నరసరావుపేట కోర్టు..

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసుల్లో నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టైన సంగతి

Read More

శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు.. రిసీట్ ఇవ్వకుండా లక్షల్లో ఫీజుల వసూలు

శ్రీచైతన్య కాలేజీలపై ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. సోమవారం ( మార్చి 10 ) దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థలపై సోదాలు నిర్వహించారు

Read More

టీడీపీ ఎంపీ బంపరాఫర్ : మూడో బిడ్డకు 50 వేలు.. అబ్బాయి అయితే ఆవు, దూడ

జనాభా పెరుగుదలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. డీలిమిటేషన్ ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి రావడంతో జ

Read More

ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది బీజేపీ.

Read More

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు నిరాశ..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ ప్రకటించింది. మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర

Read More

చికెన్ ధరలు పెరిగాయా..? తగ్గాయా.. ? ఇవాళ ( మార్చి 9 ) కేజీ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల ప్రజలు బర్డ్ ఫ్లూ భయం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.బర్డ్ కేసుల గురించి వార్తలు రాగానే చికెన్ తినడం, కొనడం మానేశారు.కానీ.. బర్డ్

Read More

వెలిగొండకు కృష్ణా, గోదావరి నీళ్లు తెస్తా: ఏపీ సీఎం చంద్రబాబు

ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా పోలవరం– బనకచర్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం హైదరాబాద్, వెలుగు: ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్

Read More

త్రిభాషా విధానంతో ప్రాంతీయ భాషలకు ఎలాంటి ప్రమాదం లేదు: మంత్రి లోకేష్

న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రంపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం పీక్ స్టేజ్‎కు చేరుకుంది. త్రిభాషా సూత

Read More

ANU పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులు అరెస్ట్

గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU)లో బీఈడీ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పరీక్షకు కొన్ని నిమిషాల ముందే బీఈడీ మొదటి సెమిస్టర్

Read More

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: ఐదు రోజలు అన్ని సేవలు రద్దు .. ఎందుకంటే

తిరుమల శ్రీ వేంకటేశుని సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా ఐదు రోజులు ఆర్జిత సేవలు బంద్‌ కానున్నాయి.. ఈ ఉత్సవాలు మార్చి 9 నుంచి 13 వరకు అంగరంగ వైభవంగా

Read More