ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం ఆలయ క్యూలైన్లో పునుగు పిల్లి
శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం దేవస్థానంలో సోమవారం మధ్యాహ్నం స్వామివారి, అమ్మవారి ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్ లో భక్తులకు పునుగు పిల్లి కనిపించ
Read More57 వేల పురాతన ఆలయాలను బాగు చేయనున్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ (TTDT) దక్షిణ భారతదేశంలోని 57 వేల దేవాలయాల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం ట్రస్ట్ ప్రత్యేక మౌలిక సదు
Read MorePSLV C-56: జులై 30 పీఎస్ఎల్వీ సీ 56 రాకెట్ ప్రయోగం
ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమైంది. పీఎస్ఎల్వీ-సీ 56 రాకెట్ను జులై 30న ఉదయం 6.30 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి
Read Moreపవన్ పై పరువు నష్టం కేసు విచారణ.. జులై 25కు వాయిదా
వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్ పై ఓ మహిళా వాలంటీర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణను విజయవాడ సివిల్ కోర్టు జూలై 25 కు వాయిద
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో బోల్తాపడిన కారు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డు 16వ మలుపు వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తాపడింది. కర్ణాటకకు చెందిన కా
Read Moreనల్లమలలో వెలుగులోకి వచ్చిన అద్భుత జలపాతం
నల్లమల అడవులు అంటే ప్రకృతి రమనీయతీయకు, సోయగాలు, వణ్యమృగాలకు, సుందర జలపాతాలకు నిలయం. పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు వాటిపై అలుముకున్న పొగమంచు చూపరులను క
Read Moreమరో వైసీపీ ఎంపీ తిరుగుబాటు.. రాజీనామా చేస్తానంటూ వార్నింగ్
వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్పై వైసీపీ సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ ఎమ్మె
Read Moreమంత్రాలయంలో 108 అడుగుల .. శ్రీరాముని విగ్రహం
ఏపీలోని కర్నూల్ జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, జై శ్రీరామ్ ఫౌండేషన్ కలిసి ఈ భారీ పం
Read Moreతిరుమల ఘాట్ రోడ్ లో ఎలుగుబంటి హల్ చల్
నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమలకు భక్తులతో పాటు అడవుల్లో వుండే వన్యప్రాణులు కూడా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాయి. చిరుతపులులు, ఎలుగుబంట్లు, పాములు, జింకలు
Read Moreశ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద తాకిడి.. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుతుండటంతో.. వర్షపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పర
Read Moreరాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం.. గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి
రాజమండ్రి వద్ద మళ్లీ గోదావరి వరద ఉగ్ర రూపం దాల్చింది. గంట గంటకు స్వల్పంగా నీటిమట్టం పెరుగుతుంది. ఈరోజు ఆదివారం (జులై 23) సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంట
Read Moreతిరుమల భక్తులకు గుడ్ న్యూస్... అక్టోబర్ నెల దర్శన టికెట్లు విడుదల.. ఎప్పుడంటే..
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. జులై 24న ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
Read Moreకుక్కల దాడి.. ఏడు గొర్రెలు మృతి
గొర్రెల పాకపై కుక్కల దాడి చేయడంతో ఏడు గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలోని డేగానపల్లిలో 2023 జూలై 22 శ
Read More












