ఆంధ్రప్రదేశ్
శ్రీ కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి.. 6న లేక 7వ తేదీనా..
2023 వ సంవత్సరంలో అధికమాసం రావడంతో పండగలు, పర్వదినాల విషయంలో కొంత అస్పష్టత ఏర్పడింది. పండగ ఘడియలు ఎప్పుడు ప్రవేశిస్తాయనేది కొంత గందర
Read Moreతిరుమలలో ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు..
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏడాదికి ఒకసారి జరుగుతాయి, కానీ అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు
Read Moreపలు రైళ్లను కుదించిన రైల్వే శాఖ: వివరాలు ఇవే...
సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. కాజీపేట రైల్వే జంక్షన్లోని బలార్షా సెక్షన్లో మూడో లైన్ ఇంటర్లాకింగ్, నాన్
Read Moreశ్రీశైలంలో కుండపోత వర్షం..
శ్రీశైలం మల్లన్న చెంత భారీ వర్షం కురిసింది. ఈరోజు ( ఆగస్టు 30) ఉదయం ఒక్కసారిగితా చల్లబడ్డ వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా ఉరుములు,
Read Moreదంపతులతో పాటు 10 ఆవులను తొక్కి చంపేసిన ఏనుగులు
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గుడిపాల మండలంలో దంపతులపై ఏనుగుల గుంపు దాడి చేసి చంపేశాయి. ఏనుగుల దాడిలో భార్యాభర్తలు మృతిచెందారు. మరొకర
Read Moreఅభివృద్ధిలో ఏపీ, తెలంగాణ .. నార్త్, సౌత్ కొరియాల్లా ఉన్నయ్ : చంద్రబాబు
న్యూఢిల్లీ, వెలుగు: అభివృద్ధిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నార్త్, సౌత్ కొరియాల మాదిరిగా ఉన్నాయని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సీఎ
Read Moreచంద్రబాబును ముసలి నక్క అనాలంటే నాకే బాధేస్తుంది: మంత్రి బొత్స
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని చంద్రబాబు వ్యాఖ్య
Read Moreఉప్పు మానేస్తే గుండె పదిలం
ఎవరైతే డైట్లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబం
Read Moreకట్టించుకున్న రాఖీని ఎలా తొలగించాలి.. ఎక్కడ పడేయాలి..
హిందూ ధర్మంలో పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆరోజున, స్నాన, దానాలు, తర్పణ
Read Moreపవన్ నిన్ను ఇంటర్నేషనల్ యాక్టర్ చేస్తాను.. నన్ను నమ్ము: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
సంచలన ప్రకటనలు, వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి ఆ వ్యాఖ్యలే చేశారు. ఏపీ రాజకీయాల్లో మార్పు త
Read Moreఆగస్టు 30 నుంచి మూడురోజులు ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవలు బంద్.. ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) విజయవాడలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 1 వరకు పవిత్రోత్సవాలు (Pavitrotsavalu) న
Read Moreవిజయానికి ప్రతిరూపం రాఖీ... ఇంద్రుడు రాక్షసులపై గెలుపునకు కారణం అదేనట...
రక్షా బంధన్ అంటే అక్కా, తమ్ముడు. అన్నా చెల్లెళ్ల మధ్య బంధానికి ప్రతీకగా చాలా మంది చెబుతుంటారు. ఈ రక్షాబంధన్ ను మన భారతదేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు.
Read Moreఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1, గ్రూప్-II పోస్టులు భర్తీ
ఏపీ నిరుద్యోగులకు ఆ రాష్ట్రప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న Group 1, Group 2 పోస్ట
Read More












