ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు సీఐడీ మరో షాక్... ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ దాఖలు

చంద్రబాబుకి సీఐడీ మరో షాక్ ఇచ్చింది.  విజయవాడ ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ నమోదైంది.  ఫైబర్ నెట్ కేసులో సీఐడీ  పీటీ వారెంట్ దాఖలు చే

Read More

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వ్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఏపీ హైకోర్టులో వాదన

Read More

అక్టోబర్ 15 నుంచి దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు

దసరా ఉత్సవాలకు  ఇంద్రకీలాద్రి సర్వం సిద్ధమైంది.. బెజవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గా దేవి సన్నిధిలో ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలు

Read More

జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించిన ఈసీ

జనసేన పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ విషయం తెలిసిన వెంటనే జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతల

Read More

కర్నూలు జిల్లాలో 77 చెరువులకు నీళ్లు విడుదల

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సుమారు 77  చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.  224.31 కోట్

Read More

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో సెప్టెంబర్ 19వ తేదీన విచారణ జరగ

Read More

తిరుమలలో పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 16 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సెప్టెంబర్ 18న శ్రీవారిని 62,745 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించ

Read More

సెప్టెంబర్ 20, 21 తేదీల్లో వానలు..

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండ్రోజులు(సెప్టెంబర్ 20, 21) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట

Read More

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరో చిరుత సంచారం

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఘాట్ రోడ్డు15వ మలుపు వద్ద చిరుత పులి వాహనదారుల కంటపడింది. వెంటనే టీటీడీ అధికారులకు వాహనదా

Read More

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం జగన్

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం తరుపున తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా బేడీ ఆంజనేయస్వామి ఆ

Read More

ఏపీ గవర్నర్కు అస్వస్థత.. మణిపూర్ ఆస్పత్రిలో చికిత్స

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలు నిర్వహిం చిన డా

Read More

తిరుమల నడకమార్గంలో చిక్కిన చిరుతలను వదిలేశిన్రు

తిరుమల నడక మార్గంలో చిక్కిన చిరుతల్లో రెండింటిని అధికారులు విడిచిపెట్టారు. తిరుమలలో గత నెలలో చిన్నారి లక్షితపై చిరుత దాడి తర్వాత ఏర్పాటు చేసిన బోనులో

Read More

తిరుమలలో వీఐపీ దర్శనాలన్నీ రద్దు

తిరుమల సెప్టెంబర్ 18వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. తొమ్మిది రోజులు వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది తిరుమ

Read More