ఆంధ్రప్రదేశ్
టీడీపీ – జనసేన జేఏసీ సమావేశం: త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజు చేస్తాం..
టీడీపీ – జనసేన జేఏసీ సమావేశం ముగిసింది.. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే జేఏసీ సమావ
Read Moreపూలలో కన్నీరు: కిలో బంతిపూలు 10 రూపాయలే.. అయినా ఎవరూ కొనటం లేదు
మూర పూలకు జానెడు పొట్టకు లంకె. నాలుగు రెక్కలకు నాలుగు వేళ్లకు ముడి. బుట్టనిండా సువాసనే. ఇంట్లో గంజి వాసన కూడా రాదు. పూలమ్మే వాళ్ల జీవితాలు రాళ్లు మోసే
Read Moreచంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను 2023 నవంబర్ 30కి వాయిదా వేస్తు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. &n
Read Moreఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్పై జస్టిస్&
Read Moreకడుపున పుట్టిన బిడ్డ రా : కూతురును చంపేసిన తల్లి, అన్న
జీవిత గమనంలో అందరూ కోరుకునేది పరువు.. ప్రతిష్ట. అందరూ పరువుతో బతకాల్సిందే.. దానికి ఆర్థిక తారతమ్యాలు లేవు. మరి పరువు కోసం ఏమైనా చేయొచ్చా...? చేస్తారా.
Read Moreపండుగ సీజన్ ముందు తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..?
దీపావళి పండుగ సీజన్ అయినప్పటికీ రోజురోజుకూ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పండుగ సందర్భంగా హైదరాబాద్ గోల్డ్ షాపుల్లో జనాలు కిటకిటలాడుతున్నారు. అయిత
Read Moreజూ పార్కులో ఏనుగు మృతి
తిరుపతి జూపార్కులో ఏనుగు మృతి చెందింది. అయితే ఈ ఏనుగు కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా యాదమరిలో ప్రజలపై దాడి చేసింది. పంట పొలాలను విధ్వంసం చేసింది.
Read Moreనీలాంటి కూతురు ఉండకూడదంటూ పురంధేశ్వరిపై విజయపాయిరెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిప
Read Moreఆయన ఏది ముట్టుకున్నా స్కామే.. చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్
ఏపీ సీఎం జగన్ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ రోజు ( నవంబర్ 7) పర్యటించారు. రైతు భరోసా విడుదల చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.
Read Moreగెట్ వెల్ సూన్ : కంటి ఆపరేషన్ తర్వాత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో మంగళవారం ( నవంబర్ 7) శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వై
Read Moreఆ కేసులో చంద్రబాబుకు ఊరట: అప్పటి వరకు అరెస్ట్ చేయబోమన్న సీఐడీ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 22వ తేదీకి వాయిదా పడింది.ఇన
Read Moreవైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల... రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సీఎం జగన్ రైతులకు రెండో విడత పెట్టుబడి సాయాన్ని అ
Read Moreసికింద్రాబాద్, తిరుపతి వందేభారత్ రైలు 6 గంటలు ఆలస్యం
సికింద్రాబాద్, తిరుపతి వందే భారత్ రైలు ఆరు గంటలు ఆలస్యమైంది. టైం టూ టైం.. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వందే భారత్ రైలు.. ఇన్ని గంటలు ఆలస్యం కావటంపై ప్రయా
Read More












