ఆంధ్రప్రదేశ్
పాలసముద్రంలో నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ లో నాసిన్ అకాడమీని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనవరి 16వ తేదీ మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రంలో అంతర్జాతీయ ప్ర
Read Moreలేపాక్షి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. జనవరి 16వ తేదీ మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా
Read Moreఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలను ఏఐసీసీ నియమించింది. పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వుల
Read Moreచంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో దక్కని ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో దక్కని
Read Moreతిరుపతిలో వైభవంగా గో మహోత్సవ వేడుకలు
దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గో
Read Moreహైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు(జనవరి 16) లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 వద్ద కొన
Read Moreశ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం.. పలు ఆర్జిత సేవలు రద్దు
ఈరోజు(జనవరి 16) తిరుమల శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. ఇందులోభాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్ర
Read Moreనిబంధనలను ఉల్లంఘించిన 14 బస్సులపై కేసులు నమోదు
విశాఖపట్నం: నిబంధనలను ఉల్లంఘించిన 14 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఉప రవాణా కమిషనర్ జిసి రాజారత్న . సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15వ తేద
Read Moreఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. జనవరి 15వ తేదీ సోమవారం ఆయన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
Read Moreశ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు ఉదయం(జనవరి 15) సుప్రభాత సేవలు పునఃప్రారంభమయ్యాయి. పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం(జనవరి 14) ముగియడంతో.. సోమవారం ఉద&zwnj
Read Moreఏపీలో పండుగపూట విషాదం.. రెండు బస్సులు ఢీ, 20 మందికి గాయాలు
ఏపీలో సంక్రాంతి పండుగపూట విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్
Read Moreసీఎం జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు
తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జగన్ దంపతులు పాల్గొన్నారు. తొలుత భోగి మంటల
Read Moreశ్రీశైలంలో సాంప్రదాయబద్ధంగా భోగిమంటలు
కర్నూలు జిల్లాలో భోగి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భోగిని పురస్కరించుకుని జిల్లా వాసులు తమ ఇళ్ల ముందు మంటలు వేశారు. కాగా శ్రీశైలంలో సంస్కృతీ సంప్రదా
Read More












