
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి భక్తులకు ఉచిత దర్శనం టోకెన్లు రద్దు.. ఎప్పుడంటే.
తిరుమల శ్రీవారి భక్తులకు ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజల సందర్భంగా ఉచిత దర్శనం టోకెన్లు రద్దు చేశారు. డిసెంబరు 22న అదేరోజు శ్రీవారి దర్శనానికి సంబ
Read Moreవైకుంఠ ద్వార దర్శన టోకెన్లు.. తిరుపతి కౌంటర్ల వద్ద భారీగా భక్తులు
వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టోకన్ల కోసం రాత్రి నుండే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తిరుమలలోని క్యూ
Read Moreసంక్రాంతికి 20 స్పెషల్ రైళ్లు..హైదరాబాద్ నుంచి కాకినాడ, తిరుపతి
హైదరాబాద్ నుంచి ఆంధ్రపదేశ్ లోని పలు ప్రాంతాలకు సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. కాకినాడ టౌ
Read Moreనిజం ఏంటీ : దేశంలో మళ్లీ మినీ లాక్ డౌన్ వస్తుందా..?
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. 10, 20 నుంచి ఇప్పుడు ఏకంగా ఒకే రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.. డిసెంబర్ 20వ తేదీ నాటికి ద
Read Moreసీఎం జగన్కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్
Read Moreఏపీ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులు అలజడి... ఆర్టీసీ బస్సుకు నిప్పు
ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులు అలజడి సృష్టించారు. జగదల్పూర్ నుంచి విజయవాడ వస్తున్న గన్నవరం డిపోకు చెంది
Read Moreఏపీలో 17 మంది ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్
ఆంధ్రప్రదేశ్ లో 17 మంది ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 19న) ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో తొమ్మి
Read Moreనేను జగనన్న సైనికురాలిని.. టిక్కెట్ ఇవ్వకున్నా జగన్ వెంటే.. మంత్రి రోజా
చిత్తూరు జిల్లా నగిరిలో ఎవరికి సీటు ఇచ్చినా జగనన్న సైనికురాలుగా పని చేస్తానని ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు. మంగళవారం ( డిసెంబర్19) వీ
Read Moreవీడియో వైరల్: తల్లికోసం జైలు గేటు దగ్గర చిన్నారి ఏడుపు
ఒక్క క్షణం తల్లి కనపడకపోతే అల్లాడిపోయో చిన్నారులుంటారు. మరి తల్లి జైల్లో ఉంటే ... ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదు... ఎలా చూడాలో కూడా చిన్నారులకు తె
Read Moreనాపై అసత్య ప్రచారం జరుగుతుంది.. నేను సీఎం జగన్ సైనికురాలిని: మంత్రి రోజా
తనపై అసత్య ప్రచారం జరుగుతుందని.. ప్రతిపక్షాలపై వైసీపీ పర్యాటక శాఖ మంత్రి అర్ కె రోజా సెల్వమణి ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాదని ఎల
Read Moreశ్రీవారి భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం : టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ నెల 23 నుంచి 20
Read Moreఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం... సిట్టింగ్లకు మార్పు తప్పదా?
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు అభ్యర్థుల ఖరారుపై కసరత్తును వేగవంతం చేశాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వై నాట్ 175 నినాద
Read Moreతెలుగురాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు... గజ గజ వణుకుతున్న ప్రజలు
తెలుగు రాష్ట్రాల్లో చలి వాతావరణం క్రమంగా పెరుగుతోంది. రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో చలి తీ
Read More