ఆంధ్రప్రదేశ్

ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్‌ షర్మిల

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌‌గా వైఎస్ షర్మిలను ఏఐసీసీ నియమించింది. పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వుల

Read More

చంద్రబాబుకు బిగ్‌ షాక్‌.. సుప్రీంకోర్టులో దక్కని ఊరట

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది.  చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో దక్కని

Read More

తిరుపతిలో వైభవంగా గో మహోత్సవ వేడుకలు

దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గో

Read More

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు(జనవరి 16) లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 వద్ద కొన

Read More

శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం.. పలు ఆర్జిత సేవలు రద్దు

ఈరోజు(జనవరి 16) తిరుమల శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. ‌ఇందులోభాగంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర

Read More

నిబంధనలను ఉల్లంఘించిన 14 బస్సులపై కేసులు నమోదు

విశాఖపట్నం: నిబంధనలను ఉల్లంఘించిన 14 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఉప రవాణా కమిషనర్ జిసి రాజారత్న . సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15వ తేద

Read More

ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. జనవరి 15వ తేదీ సోమవారం ఆయన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

Read More

శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు ఉదయం(జనవరి 15) సుప్రభాత సేవలు పునఃప్రారంభ‌మయ్యాయి. పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం(జనవరి 14) ముగియడంతో.. సోమవారం ఉద&zwnj

Read More

ఏపీలో పండుగపూట విషాదం.. రెండు బస్సులు ఢీ, 20 మందికి గాయాలు

ఏపీలో సంక్రాంతి పండుగపూట విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్

Read More

సీఎం జగన్‌ నివాసంలో సంక్రాంతి సంబరాలు

తాడేపల్లిలోని సీఎం జగన్‌  క్యాంపు కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.  ఈ వేడుకల్లో జగన్ దంపతులు పాల్గొన్నారు. తొలుత భోగి మంటల

Read More

శ్రీశైలంలో సాంప్రదాయబద్ధంగా భోగిమంటలు

కర్నూలు జిల్లాలో భోగి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భోగిని పురస్కరించుకుని జిల్లా వాసులు తమ ఇళ్ల ముందు మంటలు వేశారు. కాగా శ్రీశైలంలో సంస్కృతీ సంప్రదా

Read More

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..2 గంటల్లో దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.  సంక్రాంతి పండగకు అంతా సొంతూళ్లకు వెళ్లడంతో భక్తుల రద్దీ లేదు.  దీంతో క్యూలైన్లు దాదాపుగా ఖాళీగానే కనిపిస్తు

Read More

భోగి వేడుకల్లో మంత్రి అంబటి స్టెప్పులు

ఏపీలో సంక్రాంతి సంబరాలు షురూ అయ్యాయి.  పల్నాడు జిల్లా సత్తెనపల్లి గాంధీ బొమ్మ సెంటర్  లో భోగి వేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి.  స

Read More