వాషింగ్టన్: అమెరికన్ ఫ్యామిలీస్ 2019లో మన దేశానికి చెందిన 241 మంది పిల్లల్ని దత్తతు తీసుకున్నాయి. పిల్లల్ని దత్తతు తీసుకునేందుకు మొత్తం 2,971 మందికి ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేశామని అధికారులు చెప్పారు. వారిలో వేరే దేశాలకు చెందిన వారు 2677 మంది కాగా.. యునైటెడ్ స్టేట్స్కు చెందిన వారు 294 మంది అని స్టేట్ డిపార్ట్మెంట్ 12వ వార్షిక రిపోర్ట్ను ఇష్యూ చేసింది. అమెరికాలో ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ చాలా తగ్గిపోయాయని స్పెషల్ అడ్వైజరీ ఫర్ చిల్డ్రన్ ఇష్యూస్ అధికారి ఒకరు చెప్పారు. చైనా, ఇథియోపియా నుంచి అంతర్ – దేశ స్వీకరణలు తగ్గాయని అన్నారు. ఆ దేశంలోని నిరంతర సామాజిక, ఆర్థిక, చట్టపరమైన మార్పలు వల్ల ఇది జరిగి ఉండొచ్చని చెప్పారు. చాలా దేశాలు డొమస్టిక్ ఆడప్షన్కు ప్రాధాన్యత ఇస్తున్నాయని అందుకే తగ్గిపోతుందని అన్నారు. కరోనా కారణంగా దత్తతు తీసుకునే ప్రాసెస్ ఆగిపోయిందని, తర్వాత కాలంలో వీసాలు జారీ చేస్తామని అన్నారు. అమెరికా నుంచి వేరే దేశాల వారు 56 మందిని దత్తతు తీసున్నారని నివేదిక విడుదల చేశారు.
241 మంది మనవాళ్లను దత్తత తీసుకున్న అమెరికన్స్
- విదేశం
- May 7, 2020
మరిన్ని వార్తలు
-
కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
-
ఇండియా, పాకిస్తాన్ మాదిరిగానే.. థాయ్ లాండ్, కాంబోడియా గొడవలు : ఇప్పుడు యుద్ధం వరకు ఎందుకెళ్లాయి..?
-
మాల్దీవ్స్ కు 5 వేల కోట్లు..లైన్ ఆఫ్ క్రెడిట్ పెంచుతూ ప్రధాని మోదీ ప్రకటన
-
ఏడాది వాన ఒక్కనాడే కురిసింది ..ఉత్తర చైనాలో కుండపోత
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
