తమిళనాడులో ఎన్నికల వేళ మరో పొత్తు పొడిచింది. దినకరన్ పార్టీ AMMKతో పొత్తుపెట్టుకుంటున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. తమిళనాడులో మూడు స్థానాల్లో AMMKతో కలిసి పోటీచేస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. తమిళనాడులో దినకరన్ పార్టీ అంటే ప్రజల్లో నమ్మకముందన్నారు. Dmk తో విభేదం ఉందా లేదా అనేది 12న జరిగే సభలో చెబుతామన్నారు. తమిళనాడులో 25 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎంకి మంచి స్పందన ఉందని.. దినకరన్ తో చర్చల అనంతరం మూడు స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యామన్నారు. వనియంబాడి, కృష్ణగిరి, శంకరపురం స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నారు.
దినకరన్ పార్టీతో ఎంఐఎం పొత్తు
- దేశం
- March 9, 2021
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
