హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధి ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టన్స్ ఎడ్యుకేషన్(పీజీఆర్ఆర్ సీడీఈ).. 2020–21 ఏడాదికి గాను దూరవిద్యలో వివిధ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు: బీఏ, బీకాం, బీబీఏ, ఎంబీఏ,ఎంసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా విభాగాలు: ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఉర్దూ, తెలుగు, హిందీ, ఇంగ్ష్, లి మ్యాథ్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బయోఇన్ఫర్మాటిక్స్ తదితరాలు అర్హత: 10+2, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీరత్ణ సెలెక్షన్ప్రాసెస్: ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా దరఖాస్తుల ప్రారంభం: 2020ఆగస్ట్ 1 చివరితేది: 2020అక్టోబర్ 31 వెబ్సైట్:www.oucde.net
ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కు ప్రవేశాలు
- Admissions
- August 1, 2020
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.