హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, యూఎస్ఏలోని సెంట్రల్ మిచిగాన్ విశ్వవిద్యాలయం సహకారంతో 2022-–23 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్స్కు అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీఈ, బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ(అగ్రి), బీడీఎస్, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించాలి. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్లో అక్టోబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష నవంబర్ 4న నిర్వహిస్తారు.
జేఎన్టీయూ ఎంబీఏ కోర్సులో అడ్మిషన్లు
- Career Guidance
- October 1, 2022
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.