ఆదిలాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: భైంసాలో గణేశ్​నిమజ్జనాన్ని పురస్కరించుకొని పోలీస్​శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. గురువారం ఎస్పీ ప్రవీణ్​కుమార్​తో పాటు ఇద్

Read More

నాలుగున్నర ఏండ్లుగా సాగుతున్న పనులు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా ఏర్పడి దసరా నాటికి ఆరేండ్లు కావస్తున్నా కొత్త కలెక్టరేట్​ తుది రూపుదిద్దుకోలేదు. నస్పూర్​లో నిర్మిస్తున్న ఇంటిగ్రే

Read More

బైక్​ యాత్రకు అపూర్వ ఆదరణ

మంచిర్యాల/దండేపల్లి, వెలుగు: దేశంలోని పేదలకు ప్రధాని మోడీ ఇండ్లు కట్టిస్తే.. సీఎం కేసీఆర్​ కుటుంబం మాత్రం అవినీతి సొమ్ముతో ఫామ్​హౌస్​లు కట్టుకుందని బీ

Read More

రాష్ట్రాన్ని అవినీతి నుంచి బయట పడేయాలంటే బీజేపీతోనే సాధ్యం 

మంచిర్యాల జిల్లా : ప్రధాని నరేంద్ర మోడీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు సంవత్సరానికి 2 లక్షల ఇండ్ల చొప్పున.. మొత్తం 16 లక్షల ఇండ్ల నిర్మాణాలకు డబ్బ

Read More

ఐశ్వర్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం..తక్షణ సాయంగా రూ.50వేలు

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లోని కస్తూర్బా పాఠశాలలో చనిపోయిన విద్యార్థిని ఐశ్వర్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని జాయింట్ కలెక్టర్ రాజేశం ప్రకటించా

Read More

కాగజ్ నగర్ కస్తూర్భా స్కూల్ లో విద్యార్థిని మృతి

వరంగల్‍ జిల్లా వర్ధన్నపేటలోని గిరిజన ఆశ్రమ స్కూల్ ఘటన మరువకముందే.. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ లోని   కస్తూర్భా  పాఠశాలలో మరో విద్

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసాలో 500 మంది పోలీసులతో భద్రత జిల్లా ఎస్పీ ప్రవీణ్​కుమార్ ​ నిర్మల్,వెలుగు: జిల్లాలో వినాయక నిమజ్జనం కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చ

Read More

ప్రభుత్వ, సింగరేణి భూముల ఆక్రమణ

పొలిటికల్​ లీడర్ల హస్తం మందమర్రి,వెలుగు: ఏజెన్సీలో రియల్​దందా జోరుగా సాగుతోంది. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో అక్రమార్కులు 1/70 చట్టానికి

Read More

డీజేకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన

డీజేలపై పోలీసులు ఆంక్షలు విధించడంతో.. నిర్మల్ జిల్లా ముథోల్ లో వినాయక నిమజ్జనం శోభాయాత్ర నిలిచిపోయింది. డీజే ఉంటేనే గణేష్ నిమజ్జనం చేస్తామని నిర్వాహకు

Read More

ఆదిలాబాద్ సంక్షిప్త వార్తలు

నిర్మల్ లో ఉత్తమ టీచర్లకు సన్మానం నిర్మల్ : మెరుగైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర వెలకట్టలేనిదని మంత్రి

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కడెం,వెలుగు: జిల్లాలో అతి పెద్దదైన కడెం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద చేరుతోంది. ఆదివారం 12,839 క్యూసెక్కుల వరద

Read More

శోభయాత్ర సందర్భంగా భద్రత కట్టుదిట్టం

భైంసా, వెలుగు: భైంసా పట్టణంలో గణేశ్​ ఉత్సవాలపై పోలీసు శాఖ ప్రత్యేక ఫోకస్​ పెట్టింది. పట్టణంలో సుమారు 200కు పైగా గణపతులను ప్రతిష్ఠించారు. ఈ నెల 8న నిమజ

Read More

జాబ్ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.20 లక్షలు వసూలు!

మంచిర్యాల జిల్లా: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం పైరవీలు జోరందుకున్నాయి. కొంత మంది వ్యక్తులు గ్రూప్ గా ఏర్పడి అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు

Read More