ఆదిలాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా, వెలుగు :  స్థానిక ఆర్టీసీ బస్టాండ్​లోని దుకాణాల్లో  విజిలెన్స్​ అధికారులు ఎం. రవీంధర్​, సీఐ తిరుపతి మంగళవారం  తనిఖీలు చేశారు. &n

Read More

ఆసిఫాబాద్ జిల్లాలో లంపి స్కిన్.. 86 పశువులకు వైరస్​, రెండు పశువులు మృతి

ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో పశువులపై లంపి స్కిన్ వైరస్ అటాక్ చేస్తోంది. ఇప్పటికే 86 పశువులకు వైరస్​ సోకగా, రెండు పశువులు చనిపోయాయి. రబీ సీజ

Read More

నిర్మల్ అడిషనల్ కలెక్టర్ వాహనం సీజ్​కు కోర్టు ఆదేశాలు

రైతులకు పరిహారం ఇవ్వకపోవడంపై నిర్మల్​ కోర్టు ఆగ్రహం  నిర్మల్, వెలుగు:  శ్రీరాంసాగర్  ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురైన భ

Read More

చేనులో పత్తి ఏరుతుండగా పులి దాడి, రైతు మృతి

చుట్టుపక్కలవాళ్లు అరవడంతో బాడీని వదిలేసి పరార్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఘటన గతంలో ఇదే ప్రాంతంలో ఇద్దరిని బలిగొన్న పులి ఆసిఫాబాద్, వెలుగు: చేనుల

Read More

నిర్మల్ జిల్లా  అడిషనల్ కలెక్టర్  కారు జప్తు

నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్  వాహనాన్ని కోర్టు సిబ్బంది జప్తు  చేశారు. సీనియర్ సివిల్ జడ్జి  ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ ఉపయోగిస్త

Read More

ఐటీడీఏ ఆఫీసు ముట్టడించిన ఆదివాసీలు 

మంచిర్యాల జిల్లా: పోడు భూముల సమస్యపై ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఉట్నూరు ఐటీడీఏ ఆఫీసును ముట్టడించారు. గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఎండలో పి

Read More

8 నూతన మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలను వర్చువల్ గా ప్రారంభించారు. ప్రగతిభవన్ నుంచి నిర్వహించిన కార్యక్రమం ద్

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ మండలం మస్కాన్​పూర్, సుర్జాపూర్  గ్రామాల శివారులోని నల్ల పోచమ్మ ఆలయంలో సోమవారం మాజీ ఎంపీ, బీజేపీ లీడర్​రాథోడ్ రమేశ్, పెం

Read More

నిర్మల్​ జిల్లాలో మారుతున్న సమీకరణలు

ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడి రాజీనామా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్న మరికొంతమంది నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లాలో రాజకీయ సమీకరణల

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నస్పూర్,వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ ఫొటోకు ఆదివారం నస్పూర్ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. స్థానిక సీసీసీ కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కా

Read More

మోడీ టూర్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు: సీపీఐ నారాయణ

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనలో కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప  ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని  సీపీఐ జాతీయ కార్యదర్శి నార

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

జైపూర్, వెలుగు:  రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించిన మోడీ మీటింగ్ ​కోసం మంచిర్యాల జిల్లా నుంచి బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.

Read More

నాలుగు నెలలుగా పంచాయతీలకు పైసా రాలె

ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, వర్కర్లు ఆసిఫాబాద్,వెలుగు: పొద్దుపొడవక ముందే తట్టా, చీపురు, పంజాలతో ఊరును క్లీన్ చేస్తున్న పంచాయతీ కార్మికుల పరిస్థితి

Read More