ఆదిలాబాద్

హత్యలకు సుపారీగా రూ.30 లక్షల భూమి

ప్రియుడి సహకారంతో చంపించిన శాంతయ్య భార్య సృజన  4 నెలల కిందే ప్లాన్.. గతంలో ఓసారి చంపేందుకు ప్రయత్నం పోలీసుల అదుపులో సృజన, ఆమె ప్రియుడు సహా

Read More

మంచిర్యాలలో సజీవదహనం సంఘటన కలిచివేసింది: తీన్మార్ మల్లన్న

మంచిర్యాల జిల్లా మందమరి మండలం గుడిపల్లి గ్రామంలో ఆరుగురు సజీవదహనం అయిన సంఘటనా స్థలాన్ని తీన్మార్ మల్లన్న పరిశీలించారు. మృతుని కుమారుడు సందీప్‭ని పరామర

Read More

కుటుంబ సమేతంగా బాసర ఆలయాన్ని దర్శించుకున్న పార్థసారథి

నిర్మల్ జిల్లా :  బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారథి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక ప

Read More

నాగోబాను దర్శించుకున్న ఎమ్మెల్సీ దండే విఠ్ఠల్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మం. కేస్లాపూర్ లోని నాగోబాను ఎమ్మెల్సీ దండే విఠ్ఠల్ దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి రూ.1

Read More

మంచిర్యాల : సజీవదహనం కేసులో సీసీ ఫుటేజీ లభ్యం

మంచిర్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామంలో జరిగిన సజీవదహనం కేసు హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.

Read More

యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి బారులు తీరారు.

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్నకు అసంతృప్తి సెగ తగిలింది. రెండేళ్లుగా ఆదిలాబాద్, జైనథ్ వ్యవసాయ మార్కెట్

Read More

బీఆర్​ఎస్​, వామపక్షాల పొత్తుపై పార్టీల్లో టాక్

మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఎర్ర గులాబీ' మొగ్గ తొడుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​, వామపక్షాల మధ్య పొత్తు ఖాయమ

Read More

వైభవంగా విగ్రహ పున:ప్రతిష్ఠాపన: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి 

ఇచ్చోడ, వెలుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారుస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్​జి

Read More

అర్ధరాత్రి ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం

అర్ధరాత్రి ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం  మంచిర్యాల జిల్లా గుడిపల్లిలో దారుణం మంటల్లో కాలిపోయి ముద్దలైన డెడ్ బాడీలు చనిపోయినోళ్లలో ఇ

Read More

టాయిలెట్స్ కోసం జైనథ్ జడ్పీ స్కూల్ విద్యార్థుల ధర్నా

ఆదిలాబాద్ జిల్లా: టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందిపడుతున్న జైనథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్ లో కనీస సౌకర్యాలు

Read More

నాగోబా ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మం. కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా క్షేత్రానికి త్వరలోనే మ

Read More

మంచిర్యాలలో ఇల్లు కాలి ఆరుగురు సజీవ దహనం..అనేక అనుమానాలు

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలోని ఇల్లు దగ్ధమై ఆరుగురు సజీవ దహనమైన ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గురైన 

Read More