ఆదిలాబాద్
ఐటీడీఏ రెగ్యులర్ పీవో నియామకంలో నిర్లక్ష్యం
ఐటీడీఏ రెగ్యులర్ పీవో నియామకంలో నిర్లక్ష్యం మూడు నెలలుగా ఇన్చార్జితోనే నెట్టుకొస్తున్న సర్కార్ తాగునీటి కోసం తండ్లాడుతున్న
Read Moreభూసార పరీక్షలు మరిచిన్రు...... సర్కార్ నుంచి ఆదేశాలు రాలే
ఆసిఫాబాద్, వెలుగు: మూడేళ్ల నుంచి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భూ సార పరీక్షలు నిర్వహించక పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. జిల్లాలో 80 శాతం మంది
Read Moreనాసిరకం బియ్యం అప్పగిస్తున్న రైస్మిల్లర్లు
సీఎమ్మార్.. క్వాలిటీ పూర్ నాసిరకం బియ్యం అప్పగిస్తున్న రైస్మిల్లర్లు ఆ బియ్యమే పీడీఎస్ ద్వారా పేదలకు పంపిణీ స్కూళ్లు, హాస్టళ్ల సన్నబియ్య
Read Moreవీడిన జంట హత్య కేసు మిస్టరీ
వివాహేతర సంబంధమే హత్యకు కారణం నలుగురిపై కేసు నమోదు, ప్రధాన నిందితుడి అరెస్టు ఆదిలాబాద్టౌన్, వెలుగు: జిల్లాలో ఇటీవల జరిగిన జంట హత్య కేసుల మిస్టరీన
Read Moreనలభై మంది సిబ్బందికి గాను14 మంది మాత్రమే
కాగజ్ నగర్, వెలుగు: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీలో ఆఫీసర్లు, సిబ్బంది కొరతతో ప్రజలకు ఇబ్బంది ఎదురవుతోంది. బల్దియాలో నలభై మంది సి
Read Moreట్రాన్స్ జెండర్లకు ఐడీ కార్డుల పంపిణీ...
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని అయిదుగురు ట్రాన్స్ జెండర్ లకు జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ఐడెంటిటీ కార్డులను అందించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ
Read Moreమంచిర్యాలలో 40.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు
మంచిర్యాల, వెలుగు: ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో మంచిర్యాల జిల్లాలో ఆదివారం ధాన్యం తడిసిపోయింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో రైతులు తీ
Read Moreవానాకాలం సీజన్ మిల్లింగ్ మరింత ఆలస్యం
నిర్మల్, వెలుగు: రైస్ మిల్లర్లు గడువు లోగా సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) ను సివిల్సప్లై శాఖకు తిరిగి ఇవ్వకపోవడం వల్ల గందరగోళం నెలకొంటోంది. మిల్లర్లు
Read Moreఇండ్ల స్థలాల కోసం కదం తొక్కిన పేదలు
చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్లో ఇండ్ల స్థలాల కోసం సీపీఎం ఆధ్వర్యంలో పేదలు కదం తొక్కారు. చెన్నూర్, కోటపల్లి మండలాల నుంచి సుమారు 500 మంద
Read Moreప్రతిపాదనల దశలోనే నిలిచిపోయిన జలవిహార్ ప్రాజెక్టు
నిర్మల్, వెలుగు: బాసర సరస్వతిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికులను ఆకట్టుకునేందుకు ఎస్సారెస్పీ, బాసర జల విహార్ ప్రాజెక్టు ప్రతిపాదనల దశలో
Read Moreహైవే విస్తరణకు బ్రేక్.. అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు
అభ్యంతరం చెప్పిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు నస్పూర్/కోల్బెల్ట్,వెలుగు: నిజామాబాద్ జగ్ధల్పూర్(చత్తీస్గఢ్
Read Moreతర్నం బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా రోడ్డు విస్తరణ
ఆదిలాబాద్, వెలుగు: రెండు నెలల కిందట జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి కుంగిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. అంతరాష్ట్ర రోడ్డు కావడంతో వెహికల్స్ను ఇతర గ్ర
Read Moreపెద్దపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల తిరుగుబాటు
సోషల్ మీడియా సాక్షిగా పెద్దపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల తిరుగుబాటు బహిర్గతమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర
Read More












