ఆదిలాబాద్

ఇకపై బీఎస్ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ నాణ్యమైన సేవలు

 బీఎస్ఎన్ఎల్ డీఈ  శ్రీధర్ ఆసిఫాబాద్, వెలుగు: ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తామని బీఎస్ఎన్ఎల్ డీఈ శ్రీధర్ తెలిపారు. బుధవారం స్థానిక టె

Read More

బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపిన సభ

మంచిర్యాల, వెలుగు: లక్సెట్టిపేటలో నిర్వహించిన మహాజన్​సంపర్క్ అభియాన్​ బహిరంగ సభ బీజేపీ నియోజకవర్గ, జిల్లా శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. పెద్ద ఎత

Read More

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే: వివేక్ వెంకటస్వామి

కోవిడ్ తరువాత ప్రపంచ దేశాలన్నీ కుదేలైతే  భారతదేశాన్ని సుస్థిరంగా నిలబెట్టిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు.

Read More

జనం నిలదీస్తారని పర్యటన రద్దు..బాల్క సుమన్

జైపూర్, వెలుగు: చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలంలోని వేలాల, పౌనూర్, ఎల్కంటి, ఇందారంలోని దొరగారిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే బాల్క సుమన్ మంగళవారం  

Read More

కడెం, సరస్వతీ కాలువలకు..రిపేర్లు చేస్తలేరు

కవ్వాల్​టైగర్​జోన్​ లో కాలువలు, కెనాల్స్​ రిపేర్లకు అనుమతి ఇవ్వని అటవీ శాఖ    35 ఏళ్లుగా రిపేర్లకు నోచుకోని కడెం, సరస్వతీ  ప్

Read More

కావాలనే నాపై.. దుష్ప్రచారం చేస్తున్నారు: సోయం బాపురావు

ఎంపీ సోయం బాపురావు  ఆదిలాబాద్, వెలుగు: తన సొంత అవసరాల కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకున్నారంటూ కొంత మంది నేతలు కావాలనే  దుష్ప్రచారం

Read More

తాగునీటి కోసం..చిన్నారుల పాట్లు

కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండలం కార్రెబ్బెన  ప్రాథమిక పాఠశాలలో  స్టూడెంట్స్ తాగునీటికి గోస పడుతున్నారు ఉదయం11 గంటల సమయంలో ఇద్దరు స్

Read More

మిషన్​ కాకతీయ చెరువుల కింద..భూములు పడావు

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో  మిషన్​ కాకతీయలో భాగంగా కోట్లు ఖర్చు చేసి చెరువులకు మరమ్మతులు చేసినా ఒక్క ఎకరానికి సాగునీరు అందడం

Read More

సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారు.. నేను అలా అనలేదు : ఎంపీ బాపురావు

తన కామెంట్స్ పై సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్, కామెంట్స్ పై బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. బీజేపీ పార్టీ క్యాడర్ చిట్ చాట్ లో తాను మాట్లాడిన

Read More

భూ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ నేతల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఓ భూ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు మహిళా రైతును వేధించారు. దీంతో బీఆర్ఎస్ నే

Read More

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: వివేక్ వెంకటస్వామి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి  బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి

Read More

ట్రిపుల్​ఐటీ వద్ద బీజేపీ నిరసన.. అరెస్ట్​ చేసిన పోలీసులు

నిర్మల్​ జిల్లా బాసర ట్రిపుల్​ఐటీలో ఇటీవల ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య చేసుకోవడం  సంచలనం సృష్టించింది. వారి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ జూన్

Read More

మంచిర్యాల జిల్లా గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ఎన్నిక

మంచిర్యాల జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం కొత్త కార్యవర్గం ఎంపిక జరిగింది. ఈ మేరకు సభ్యుల నియామకం జరిగింది. సహకార సంఘం యూనియన్ చైర్మన్ గా

Read More