ఆదిలాబాద్

రైస్​ మిల్లర్లు తీరు మార్చుకోకుంటే చర్యలే

భైంసా, వెలుగు: మిల్లింగ్, బియ్యం నిల్వలు అందించే విషయంలో రైస్​మిల్లర్లు తమ తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్​వరుణ్​ రెడ్డి హెచ్చరించార

Read More

ముథోల్ ​బరిలో కొత్త ముఖాలు ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్న లీడర్లు

    ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు     సేవా కార్యక్రమాలతో మరికొందరు     ప్రధాన పార్టీల నుంచి టికెట్

Read More

కిర్గుల్​లో వీరగల్లు శాసనం

బాసర, వెలుగు: నిర్మల్ ​జిల్లా బాసర మండలం కిర్గుల్(బి) గ్రామ శివారులోని కుంటగట్టుపై ఇటీవల కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. స్థానికులిచ్చిన సమాచారం మేరకు తెల

Read More

ఏడాదైనా రైతులకు పరిహారం ఇవ్వరా..?: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జు

కడెం, వెలుగు: గతేడాది కడెం ప్రాజెక్టు వరదల్లో మునిగిన పంట పొలాలకు సంబంధించి రైతులకు ఇప్పటి వరకు నష్ట పరిహారం చెల్లించకపోవడం దారుణమని టీపీసీసీ రాష్ట్ర

Read More

జేసీబీ మాయమైన ఘటనలో ఎస్ఐ సస్పెన్షన్​

మంచిర్యాల, వెలుగు:  జైపూర్ పోలీస్ స్టేషన్ నుంచి జేసీబీ మాయమైన ఘటనలో గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేసిన రామకృష్ణ పై వేటుపడింది. పోలీసు ఉన్నతాధికారులు మూ

Read More

చెన్నూరుపై కాంగ్రెస్​ నజర్..​ టికెట్​ కోసం పెరుగుతున్న ఆశావాహులు

    ఇద్దరు మాజీలు..  డాక్టర్లు     స్థానికత..  సామాజిక వర్గం     ఎమ్మెల్యే అభ్యర్థులమంటూ ముంద

Read More

ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల కోసం..మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం..

ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే వేడుకలకు రావాలంటూ మున్సిపల్ కమిషనర్ కింది ఉద్యోగులకు హుకూం జారీ చేశారు. మున్సిపల్ , మెప్మా సిబ్బంది బర్త్ డే వేడుకల్లో

Read More

ఖాళీ బిందెలతో నిరసన : మున్సిపల్ కమిషనర్ తీరుపై కాలనీ వాసుల ఆగ్రహం

ఖానాపూర్, వెలుగు: పట్టణంలోని 12 వ వార్డులో వారం రోజులుగా మంచినీటిని సరఫరా చేయడం లేదని సోమవారం మున్సిపల్ ఆఫీసు ఎదుట కాలనీ వాసులు, కౌన్సిలర్​ షబ్బీర్​ ప

Read More

ఇండ్ల పట్టాలివ్వకుంటే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాం

ఆసిఫాబాద్, వెలుగు: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,ఇండ్ల పట్టాలు ఇవ్వకుంటే జిల్లాలోని ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ఇండ్లు నిర్మించుకుంటామని ప్రజా సంఘాల

Read More

తిర్యాణిలో తాగునీటి కష్టాలు

తిర్యాణి, వెలుగు: తిర్యాణి మండలంలోని గుండాల, గోపెరా, గోవేనా, పునాగూడ, కొలం గూడ, గోవుర్ గూడ, మొర్రిగూడ, తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.

Read More

బాసర ట్రిపుల్ ఐటీకి 1,404 మంది సెలెక్ట్

బాసర, వెలుగు :  నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీయూలో  2023- – 2024 విద్యా సంవత్సరానికి  పీయూసీ ఫస్ట్ ఇయర్ కు ఎంపికైన విద్యార్థ

Read More

పనికిపోతే ప్రాణాలు పోయాయి

కాగజ్ నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలంలో  సోమవారం ఓ ప్రమాదంలో అన్నదమ్ములు చనిపోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. బ

Read More

చెన్నూరులోనూ రైతుల నిర్బంధం

చెన్నూరు, వెలుగు: ఓవైపు పోడు పట్టాలు పంపిణీ చేస్తూనే మరోవైపు పోడు రైతులను పోలీసులు నిర్బంధించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సోమవారం ఈ ఘట

Read More