చండీగఢ్: హర్యానాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న వెహికల్.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మంది గాయాలపాలయ్యారు. హర్యానాలోని జింద్ జిల్లాలో హిసార్ – చండీగఢ్ నేషనల్హైవేపై బిధరానా గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రి ఈ ఘోరం చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, 15 ఏండ్ల బాలుడు ఉన్నారు. భక్తులు కురుక్షేత్ర జిల్లా నుంచి రాజస్థాన్లోని గోగమేడి ఆలయానికి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.
హర్యానాలో యాక్సిడెంట్..ఎనిమిది మంది మృతి
- విదేశం
- September 4, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.