ఉప్పల్, వెలుగు: హైదరాబాద్ లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. గోల్నాకకు చెందిన మహ్మద్ నబీ (30) రామంతాపూర్ వెంకటరెడ్డి నగర్ లోని టెంట్ హౌస్ లో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం బాలకృష్ణా నగర్ మూసీ పరివాహక ప్రాంతంలో అతడిని దుండగులు బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం డెడ్బాడీని గాంధీ మార్చురీకి తరలించారు.
బండరాయితో కొట్టి.. యువకుడి హత్య
- క్రైమ్
- January 4, 2025
మరిన్ని వార్తలు
-
ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
-
ఏంటీ ఘోరం : ఐటీ ఆఫీసు పార్కింగ్ లోనే.. మహిళా కొలీగ్ ను కొట్టి చంపిన మగ ఉద్యోగి
-
HYD: జీడిమెట్లలో ర్యాపిడో డ్రైవర్ది హత్యా? ఆత్మహత్యనా?
-
పగలంతా HR పని.. రాత్రుల్లో అమ్మాయిల వేట.. 700 మందిని ఏం చేశాడంటే..!
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.