శబరిమల: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) శుభవార్త చెప్పింది. పులిమేడు, ఎరుమేలి అటవీ మార్గాల్లో కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామ ని బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ‘‘పంపా నుంచి స్వామి అయ్యప్పన్ రోడ్డు మీదుగా భక్తులు సన్నిధానానికి చేరుకుంటారు. నీలిమల మార్గం గుండా వెళ్లాలనుకునే వారు కూడా ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు’’ అని ఆయన మీడియాకు వివరించారు. "మరక్కూట్టం వద్ద ప్రత్యేక ట్యాగ్లు కలిగిన యాత్రికులు చంద్రానందన్ రోడ్డు ద్వారా సన్నిధానంలోకి ప్రవేశించవచ్చు. పులిమేడు, ఎరుమేలి నుంచి ఈ నిర్దేశిత అటవీ మార్గాల ద్వారా వచ్చే వారికి ప్రత్యేక ట్యాగ్లు అందిస్తాం. వారు ప్రత్యేక క్యూలలో వెళ్లవచ్చు" అని ప్రశాంత్ తెలిపారు.
అటవీ మార్గంలో శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
- దేశం
- December 17, 2024
మరిన్ని వార్తలు
-
ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
-
సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
-
మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు
-
మారనున్న ఏఐసీసీ అడ్రస్ 5 దశాబ్దాల తర్వాత షిఫ్ట్ అవుతున్న పార్టీ ఆఫీసు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.