డీర్ అల్ బలాహ్(గాజా): ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు గాజా స్ట్రిప్లో 45 వేల మందికిపైగా మరణించారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. లక్ష మందికిపైగా గాయపడ్డారని పేర్కొంది. మృతుల్లో సగానికి పైగా మహిళలు, పిల్లలేనని తెలిపింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం 2023, అక్టోబర్లో మొదలై 14 నెలలుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 45,028 మంది మృతి చెందారని, 1.06 లక్షల మంది గాయపడ్డారని గాజా హెల్త్ మినిస్ట్రీ వివరించింది. వేలాది మృతదేహాలు ఇప్పటికీ శిథిలాల కిందే ఉన్నాయని, కొన్ని ప్రాంతాలకు డాక్టర్లు చేరుకోలేకపోతున్నారని అందువల్ల మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. 23 లక్షల మంది జనాభా ఉన్న గాజాలో మృతుల సంఖ్య దాదాపుగా 2 శాతంగా ఉంది.
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో 45 వేల మంది మృతి
- దేశం
- December 17, 2024
మరిన్ని వార్తలు
-
ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
-
సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
-
మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు
-
మారనున్న ఏఐసీసీ అడ్రస్ 5 దశాబ్దాల తర్వాత షిఫ్ట్ అవుతున్న పార్టీ ఆఫీసు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.