IAS,IPS,IFS వంటి దేశంలోని అత్యున్నత సర్వీసుల కోసం UPSC నిర్వహించిన సివిల్స్-2019 ఫలితాలు విడులయ్యాయి. ఈ ఫలితాల్లో హర్యానాలోని సోనేపట్ కు చెందిన ప్రదీప్ సింగ్ టాపర్ గా నిలిచాడు. మహిళల్లో ప్రతిభా వర్మకు టాప్ ర్యాంకు దక్కింది. మొత్తం 829 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. ముఖ్యంగా ఈ సారి తెలుగు రాష్ట్రాలకు చెందిన 19 మంది సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు.
UPSC సివిల్స్ కు ఎంపికైన అభ్యర్ధులు:
..పి.ధాత్రి రెడ్డి-46
..మల్లవరపు సూర్యతేజ-76
..కట్టా రవితేజ- 77
..ఎంవీ సత్యసాయి కార్తీక్-103
..మంద మకరంద్- 110
..తాటిమాకుల రాహుల్ రెడ్డి-117
..కె.ప్రేమ్ సాగర్-170
..శ్రీచైతన్య కుమార్ రెడ్డి-250
..చీమల శివగోపాల్ రెడ్డి-263
..యలవర్తి మోహన్ కృష్ణ-283
..ఎ.వెంకటేశ్వర్ రెడ్డి- 314
..ముత్తినేని సాయితేజ- 344
..ముక్కెర లక్ష్మీపావన గాయత్రి- 427
కొల్లాబత్తుల కార్తీక్-428
ఎన్.వివేక్ రెడ్డి-485
నీతిపూడి రష్మితారావు- 534
కోరుకొండ సిద్దార్థ-566
సి.సమీర్ రాజా-603
కొప్పిశెట్టి కిరణ్మయి-633

