పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తో పాటు.. బీజేపీ ముఖ్య నాయకులు పశ్చిమ బెంగాల్పై దృష్టి సారించారు. దీనిపై స్పందించిన మమతా.. బీజేపీ పెద్దలను దుర్యోధనులు, దుశ్శాసనులతో పోల్చారు. అంతేకాదు..మాకు అల్లర్లు వద్దు, లూటీలకు పాల్పడేవాళ్లు, దుర్యోధనులు, దుశ్శాసనులు, మీర్ జాఫర్ను మేం కోరుకోవడంలేదన్నారు. మార్చి 27న ఆట మొదలవుతుందని.. బీజేపీ బౌల్డ్ కావడం ఖాయమని స్పష్టం చేశారు మమతా బెనర్జీ.
మార్చి 27న ఆట మొదలవుతుంది
- దేశం
- March 20, 2021
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
