జమ్మూ: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూకాశ్మీర్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నెల 18 నుంచి 3 దశల్లో కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఆరోజు రాంబన్, అనంత్నాగ్ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా రెండు బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. రాహుల్ తో పాటు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, మాజీ చీఫ్ సోనియా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తదితరులు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా లో ఉన్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ 32 సీట్లలో, ఎన్సీ 51 సీట్లలో పోటీ చేస్తున్నాయి.
నేటి నుంచి కాశ్మీర్లో...రాహుల్ ఎన్నికల ప్రచారం
- విదేశం
- September 4, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.